నల్గొండలో నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు
సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆదివారం నుంచి నల్గొండలో ప్రారంభం కానున్నాయి. పట్టణ శివారులోని లక్ష్మిగార్డెన్స్లో నాలుగు రోజుల పాటు సభలు కొనసాగనున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అతిథులుగా ప్రకాష్ కారాట్, బీవీ రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. వామపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మహాసభల్లో పాల్గొననున్నారు.
సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆదివారం నుంచి నల్గొండలో ప్రారంభం కానున్నాయి. పట్టణ శివారులోని లక్ష్మిగార్డెన్స్లో నాలుగు రోజుల పాటు సభలు కొనసాగనున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అతిథులుగా ప్రకాష్ కారాట్, బీవీ రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. వామపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు మహాసభల్లో పాల్గొననున్నారు.

No comments:
Post a Comment