Friday, 26 January 2018

దాని వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరం

ప్లాస్టిక్‌ వినియోగం ప్రమాదకరం






జూబ్లీహిల్స్‌: విచ్చలవిడి ప్లాస్టిక్‌ వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరమని ప్రముఖ నటి, మాజీ మిస్‌ ఇండియా జూహీచావ్లా అన్నారు.  ఫిక్కీ యంగ్‌లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌వో ) ఆద్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీరు తాగడం కేన్సర్‌కు దారితీస్తుందని గుర్తు చేసారు. వైఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్‌ సంద్యారాజు, మోడల్‌ శిల్పారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment